Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / విజయవాడ : తాడేపల్లిలో దొంగలు హల్ చల్ చేసారు. వరుసగా రెండు సూపర్ మార్కెట్లు ఒక మోడల్ డైరీలో నగదు ళ్లారు. మోడల్ డైరీలో 40వేలు, సీతారామాంజనేయ సూపర్ మార్కెట్లో 60,000 వేలు ఓ చిల్లర కొట్టు లో 70, వేలు దోచుకెళ్లారు. బాధితులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. వరుస దొంగతనాలతో చిరు వ్యాపారులు లబోదిబో అంటున్నారు. వరుస దొంగతనాల ముఠాపై ఉక్కు పాదం మోపాలని వ్యాపారులు పోలీసులను వేడుకుంటున్నారు.
Reporter
Telugu Rekha Media