Telugu Rekha Media - జాతీయం / : న్యూ ఢిల్లీ, (తెలుగురేఖ న్యూస్) : ఈ నెల 24 నుంచి జులై 3 వరకు పార్లమెంటు సమావేశాలు జరగను న్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ఈ విషయా న్ని వెల్లడించారు. కొత్త ఎంపీలతో ఈ నెల 24, 25 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు వివరించారు. 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తారు. ఎన్డీయే 3.కి ఇది తొలి సెషన్ కావడం గమనార్హం.
Reporter
Telugu Rekha Media