Wednesday, 29 July 2026 03:12:42 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఫోర్జరీ చేసినందుకు పూజా ఖేద్కర్ పై ఎఫ్ఐఆర్...

Date : 19 July 2024 10:07 PM

Telugu Rekha Media - జాతీయం / : న్యూఢిల్లీ (తెలుగు రేఖ న్యూస్) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శుక్రవారం ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌పై అనేక చర్యలను చేపట్టింది, నకిలీ గుర్తింపు ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయడానికి ప్రయత్నించినందుకు ఆమెపై పోలీసు కేసు నమోదు నమోదయింది కూడా.సివిల్ సర్వీసెస్ పరీక్ష-2022 తాలూకు ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం, భవిష్యత్ పరీక్షలు/సెలక్షన్ల నుండి డిబార్ చేయడానికి సంబంధించి కమిషన్ షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.2023 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయిన ఖేద్కర్ ఇటీవల పూణేలో శిక్షణ సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి.” సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022కు తాత్కాలికంగా సిఫార్సు చేయబడిన అభ్యర్థి శ్రీమతి పూజ మనోరమ దిలీప్ ఖేద్కర్ యొక్క దుష్ప్రవర్తనపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివరణాత్మక, సమగ్ర దర్యాప్తును నిర్వహించింది” అని కమిషన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.ఖేద్కర్ తన పేరు, ఆమె తండ్రి ,తల్లి పేరు, ఆమె ఫోటో/సంతకం, ఆమె ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ , ఆమె చిరునామా మార్చడం ద్వారా పరీక్ష నిబంధనల ప్రకారం అనుమతించదగిన పరిమితికి మించి మోసపూరితంగా యత్నించినట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొంది.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :