Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / వైఎస్ఆర్ కడప : అరుదైన కలివికోడి ఆచూకీ కొరకు నిమిత్తం సమిష్టిగా సర్వే కొనసాగిస్తామని సిద్ధవటం అటవీ క్షేత్ర అధికారి కళావతి సీనియర్ శాస్త్రవేత్త జగన్నాథం తెలిపారు. అటవీ శాఖ కార్యాలయంలో కలివికోడి పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు కలివికోడి ఆచూకీ కోసం అటవీ శాఖ తోపాటు మైసూర్ కు చెందిన ఎన్జీవో సంస్థ తో కలిసి కలివి కోడి పై సర్వే100 సి సి కెమెరాలతో కొనసాగిస్తామని కెమెరాలు అమర్చేటప్పుడు అరుదైన ప్రాంతాన్ని ఎన్నుకోవాలని దానివల్ల అటవీ ప్రాంతంలో ఉన్న అరుదైన పక్షులు కనబడతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ఓబులేసు, బీట్ ఆఫీసర్లు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Telugu Rekha Media