Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల జిల్లా పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్. బైరెడ్డి శబరి కోరారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని సవాళ్లు, సమస్యలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. శబరి తెలిపిన సమస్యలు పరిష్కరించి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి.తనవంతు సహకారం అందిస్తానని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.*
Reporter
Telugu Rekha Media