Telugu Rekha Media - తెలంగాణ / ఖమ్మం : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో నక్సల్స్ బ్యానర్ల కలకలం రేపింది. మైదాన ప్రాంతాల్లో మావోయిస్టుల బ్యానర్లు ఏర్పాటు పై పోలీసుల ఆరా తీస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, భద్రాద్రి కొత్త గూడెం డివిజన్ కమిటీ పేరుతో బ్యానర్లు వెలసాయి. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో బ్యానర్లు వెలువడటం సంచలనం సృష్టించింది. ఈ నెల రెండో వారంలో సియం పర్యటన నేపథ్యంలో మావోల బ్యానర్లు కనిపించాయి. మైదాన ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా పెట్టారు
...
...
Reporter
Telugu Rekha Media